writeKA LogoNews Beta
Add to Google
Add to your Website

Thu 9-Sep-2010 7:38:29 [IST]

తెలుగు

Read the latest news from multiple news sources here. The content on this page is dynamically created and refreshed constantly. You are viewing news from the past month.

12hr  Day  Week  Month

Links

writeKA Tools


English   हिंदी   മലയാളം   తెలుగు   தமிழ்   ಕನ್ನಡ   ગુજરાતી   ਪੰਜਾਬੀ   

Disclaimer: News on this site has been collected and organised by a computer program. Individual news articles and feeds are property of their respective owners.

Show all related articles భారీగా పెరిగిన జర్మనీ స్థూల జాతీయ ఉత్పత్తి రేటు!
WebDuniya - 26 day(s) ago
ఈ ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో జెర్మనీ గత 23 ఏళ్లుగా ఎన్నడూ లేనటువంటి అద్భుతమైన స్థూల జాతీయ ఉత్పత్తి రేటు(జీడీపీ)ను ప్రకటించింది. ఈ ఆర్థిక సంవత్సరం జూన్ 30తో ముగిసిన రెండో త్రైమాసికంలో జర్మనీ స్థూల దేశీయ ఉత్పత్తి రేటు(జీడీపీ) 2.2శాతానికి పెరిగినట్లు తెలిపింది.
భారీగా పెరిగిన జర్మనీ స్థూల జాతీయ ఉత్పత్తి రేటు!  యాహూ
మార్కెట్: 93 పాయింట్ల వృద్ధితో ముగిసిన సెన్సెక్స్  యాహూ

15 articles >>

Show all related articles 21 పాయింట్ల వృద్ధితో ముగిసిన సెన్సెక్స్ సూచీ
యాహూ - 9 hour(s) ago
ముంబై స్టాక్ మార్కెట్‌లో సెన్సెక్స్ సూచీ బుధవారం 21 పాయింట్ల వృద్ధితో ముగిసింది. ఫలితంగా ట్రేడింగ్ ముగిసే సమయానికి 18,666 వద్ద స్థిరపడింది. అయితే, నిఫ్టీ మాత్రం కేవలం మూడు పాయింట్లు లాభపడి 5607 వద్ద ముగిసింది. అంతర్జాతీయ మార్కెట్‌లు బలహీనపడటం వల్ల స్టాక్ మార్కెట్‌ సానుకూలంగా ముగిసింది.
స్టాక్ మార్కెట్: మళ్లీ పుంజుకున్న సెన్సెక్స్ సూచీ  యాహూ
స్టాక్ మార్కెట్: 17 పాయింట్లను నష్టపోయిన సెన్సెక్స్  యాహూ

8 articles >>

Show all related articles సిఎం, గవర్నర్ అయితే, మేం సీరియస్ కాలేమా: కె చంద్రశేఖర రావు
Thats Telugu - 10 day(s) ago
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో వాల్యుయేషన్ కు వచ్చిన సీమాంధ్ర అధ్యాపకులపై విద్యార్థులు దాడి చేయడంపై గవర్నర్ నరసింహన్, ముఖ్యమంత్రి కె. రోశయ్య సీరియస్ అయినట్లు వచ్చిన వార్తపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. ముఖ్యమంత్రి, గవర్నర్ సీరియస్ అయితే మేం కాలేమా అని ఆయన అడిగారు. విశ్వవిద్యాలయంలో విద్యార్థులు
ఉస్మానియాలో సీమాంధ్ర లెక్చరర్లపై దాడి దురదృష్టకరం: బాబు  Thats Telugu
సీమాంధ్ర లెక్చరర్లపై ఉస్మానియా విశ్వవిద్యాలయంలో దాడి  Thats Telugu

6 articles >>

Show all related articles 18వేల మార్కు దిగువ స్థాయికి పడిపోయిన సెన్సెక్స్!
WebDuniya - 12 day(s) ago
వారాంతమైన శుక్రవారం బాంబే స్టాక్ మార్కెట్ కుప్పకూలింది. దేశీయ వాటాలు అమ్మకాల ఒత్తిడికి గురికావడంతో సెన్సెక్స్ 247 పాయింట్ల భారీ నష్టంతో 18వేల (17,979) మార్కు దిగువ స్థాయికి పడిపోయింది. గతవారం 30నెలల గరిష్ఠ స్థాయికి చేరుకున్న సెన్సెక్స్, ఈ వారాంతం 18వేల పాయింట్ల కనిష్ఠ స్థాయికి చేరుకుంది.
18వేల మార్కు దిగువ స్థాయికి పడిపోయిన సెన్సెక్స్!  యాహూ
అమ్మకాల ఒత్తిడి: తిరోగమనం వైపు సెన్సెక్స్ ర్యాలీ!  యాహూ

6 articles >>

Show all related articles రామ్ చరణ్ తో పోటి పడలేకపోతున్న పవన్ కళ్యాణ్.. ఎందులో...!?
Thats Telugu - 9 hour(s) ago
సినిమాని హైప్ చేసుకునేందుకు నోటికొచ్చిన లెక్కలు చెబుతుంటారు నిర్మాతలు. ముఖ్యంగా ప్రింట్లు, థియేటర్ల విషయంలో తమకు తోచిన నంబర్ చెప్పి అదే నిజమనుకునేలా పదేపదే జనం మీద రుద్దుతారు. వెయ్యి థియేటర్లలో విడుదల చేస్తున్నామని అయిదారొందల ప్రింట్లు పెడుతున్నామని కాకి లెక్కలు చెప్పేస్తారు. వెర్రి అభిమానులు అదంతా నిజమేనని నమ్మేస్తుంటారు. అయితే ప్యూచర్ చూసుకోకుండా ఇలా వేలాది
అల్లు అరవింద్ చొరవతో ముగిసిన కొమరం పులి వివాదం  Thats Telugu
ప్రజారాజ్యం నేత అల్లు అరవింద్ పై కోర్టులో కేసు  Thats Telugu

5 articles >>

Show all related articles కడప ఎంపీ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే: నటుడు నరేష్
WebDuniya - 5 day(s) ago
దివంగత నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి లక్ష్యాలు, ఆశయాలు నెరవేరాలంటే కడప ఎంపీ వై.ఎస్. జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందేనని నటుడు నరేష్ అన్నారు. తండ్రి ఆశయాలను తనయుడైన వై.ఎస్. జగన్ నెరవేర్చాలంటే ఆయన ముఖ్యమంత్రి కావాల్సిన అవసరముందని నరేష్ ఆశించారు. వైఎస్ ఆశయాలను కొనసాగించడానికి జగన్ ముందుకు వస్తున్నారని, జగన్ మిషన్‌ను అందరూ బలపరచాల్సి ఉందని ఆయన చెప్పారు.
కడప ఎంపీ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే: నటుడు నరేష్  యాహూ
వైయస్ జగన్ ముఖ్యమంత్రి కావాల్సిందే: సినీ నటుడు నరేష్  Thats Telugu

5 articles >>

Show all related articles మన్నవరం ప్రాజెక్టు వైయస్ ఘనతే: ప్రధాని మన్మోహన్ సింగ్
Thats Telugu - 7 day(s) ago
మన్నవరం: వైఎస్‌ కృషి వల్లే మన్నవరంలో ఎన్టీపీసీ-భెల్‌ ప్రాజెక్టు ఏర్పాటు అవుతోందని ప్రధాని మన్మోహన్‌ సింగ్‌ అన్నారు. మన్నవరం ప్రాజెక్టుకు బుధవారం శంకుస్థాపన చేసిన అనంతరం ఆయన ప్రసంగించారు. మన్నవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం సంతోషంగా ఉందని చెప్పారు. వైయస్ వర్ధంతికి ఒక్క రోజు ముందుగా ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేయడం కూడా ఆనందంగా ఉందని ఆయన
తిరుపతికి చేరుకున్న ప్రధాని: పర్యటన వివరాలు ఇవే!  యాహూ
వైఎస్ఆర్ కృషి ఫలితమే మన్నవరం ప్రాజెక్టు: మన్మోహన్  యాహూ

5 articles >>

Show all related articles తెలంగాణ వాదాన్ని బలంగా వినిపిద్దాం: టి ఎంపీలు
యాహూ - 27 day(s) ago
ఇకపై ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాణిని మరింత బలంగా వినిపించాలని తెలంగాణ ప్రాంతానికి చెందిన కాంగ్రెస్ ఎంపీలు నిర్ణయించారు. ఈ మేరకు ఆ పార్టీ సీనియర్ నేత కె.కేశవరావు నివాసంలో గురువారం ఉదయం న్యూఢిల్లీలో సమావేశమై తీర్మానించారు.
తెలంగాణాలో తెదేపా లేదనుకోవడం కేసీఆర్ వెర్రితనం  WebDuniya
హరికృష్ణ బహిరంగ లేఖ: తెరాస నేత కెసిఆర్ పై శివాలు  Thats Telugu

5 articles >>

Show all related articles నేటి నుంచే ప్రకాశం జిల్లాలో వై.ఎస్. జగన్ ఓదార్పు యాత్ర!
యాహూ - 5 day(s) ago
జన హృదయ నేత వైఎస్సార్ మృతిని తట్టుకోలేక మరణించిన కుటుంబాలను పరామర్శించడానికి వై.ఎస్ జగన్ చేపట్టిన ఓదార్పు యాత్ర శుక్రవారం నుంచి ప్రకాశం జిల్లాలో జరుగనుంది. తల్లి విజయమ్మ ఆశీర్వాదం తీసుకుని కడప ఎంపీ వై.ఎస్. జగన్మోహన రెడ్డి శుక్రవారం ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు ప్రయాణమయ్యారు.
రేపే వైయస్ జగన్ కు డెడ్ లైన్: వినకుంటే షోకాజ్ జారీ  Thats Telugu
బీహార్‌ ప్రభుత్వానికి ముగిసిన మావోయిస్టుల డెడ్‌లైన్  యాహూ

4 articles >>

Show all related articles లాభాలతో ముగిసిన బాంబే స్టాక్ మార్కెట్
యాహూ - 6 day(s) ago
బాంబే స్టాక్ మార్కెట్ గురువారం లాభాలతో ముగిసింది. గురువారం సాయంత్రం ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 32 పాయింట్లు పుంజుకుని 18238 పాయింట్ల మార్కు వద్ద స్థిరపడింది. అలాగే నిఫ్టీ కూడా 14 పాయింట్ల స్వల్ప లాభంతో 5,486 పాయింట్ల మార్కును తాకింది.
లాభాల్లో స్టాక్ మార్కెట్: సెన్సెక్స్, నిఫ్టీల వృద్ధి!  యాహూ
ఊపందుకున్న ట్రేడింగ్: లాభాల్లో స్టాక్ మార్కెట్!  యాహూ

4 articles >>

Show all related articles అమెరికా ఓపెన్: రెండో రౌండ్లో సానియా మీర్జా ఓటమి!
యాహూ - 6 day(s) ago
అమెరికా ఓపెన్ గ్రాండ్ స్లామ్ టెన్నిస్ టోర్నమెంట్‌లో భారత టెన్నిస్ సంచలనం సానియా మీర్జా పోరు ముగిసింది. ఈ టోర్నీ తొలి రౌండ్లో విజయాన్ని నమోదు చేసుకున్న సానియా మీర్జా రెండో రౌండ్లో చిత్తుగా ఓడిపోయింది.ప్రస్తుతం 159 ర్యాంకులో ఉన్న సానియా మీర్జా మహిళల సింగిల్స్ రెండో రౌండ్లో అనాస్టాసియా చేతిలో ఖంగుతింది. రష్యాకు చెందిన అనస్టాసియాతో బరిలోకి దిగిన సానియా మీర్జా ప్రత్యర్థి షాట్లను ధీటుగ
యూఎస్ ఓపెన్: తొలి రౌండ్లో రఫెల్ నాదల్ గెలుపు!  యాహూ
యుఎస్ ఓపెన్ లో రెండో రౌండ్ లోకి సానియా మీర్జా  Thats Telugu

4 articles >>

Show all related articles సీమాంధ్ర లెక్చరర్లపై దాడి కేసులో నలుగురి అరెస్టు
Thats Telugu - 7 day(s) ago
హైదరాబాద్: ఉస్మానియా విశ్వవిద్యాలయంలో బీఈడీ స్పాట్ వాల్యూయేషన్ సందర్బంగా సీమాంధ్ర అధ్యాపకులపై దాడికి పాల్పడిన నలుగురు విద్యార్ధులను పోలీసులు బుధవారం ఉదయం అరెస్టు చేశారు. వీరబాబు, సైదులు, జగన్, శ్రీనివాస్‌లను అదుపులోకి తీసుకున్నారు. దీంతో అరెస్టు అయిన వారిని వెంటనే విడుదల చేయాలని ఓయూ విద్యార్ధి జేఏసీ పోలీసులను డిమాండ్ చేశారు. ఈ ఘటనలో 20 మంది
పాక్ క్రికెటర్లను యార్డ్ పోలీసులు అరెస్టు చేయలేదు: పీసీబీ  యాహూ
సీమాంధ్ర అధ్యాపకులపై దాడి కేసులో విద్యార్థుల అరెస్టు!  యాహూ

4 articles >>

Show all related articles అనుమానాల నివృత్తి బాధ్యత ఈసిదే: ఇవియంలపై బాబు
Thats Telugu - 14 day(s) ago
న్యూఢిల్లీ: ఎలక్ట్రానిక్ వోటింగ్ యంత్రాలపై (ఈవీఎంలపై) అనుమానాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానికి ఉందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ఈవీఎంలపై పార్టీల మద్దతు కూడగట్టేందుకు మంగళవారం ఢిల్లీ వచ్చిన చంద్రబాబు బుధవారం మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. బీఎస్పీ, జేడీయూ, అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఈవీఎంలపై అభ్యంతరాలు వ్యక్తం
ఈవీఎంలపై అఖిలపక్షం ఏర్పాటు చేయాలి: చంద్రబాబు  WebDuniya
ఇవియంలపై ఎన్నికల కమిషన్ పై చంద్రబాబు నాయుడు పోరాటం  Thats Telugu

4 articles >>

Show all related articles తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దీక్ష భగ్నం
WebDuniya - 15 day(s) ago
తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి చేపట్టిన ఆమరణ నిరాహారదీక్షను తిరుపతి పోలీసులు మంగళవారం తెల్లవారుజామున భగ్నం చేశారు. ఈనెల 20వ తేదీ నుంచి దీక్ష చేపట్టిన కరుణాకర్ రెడ్డి ఆరోగ్యం బాగా క్షీణించడంతో పోలీసులు ఈ చర్య చేపట్టారు. అనంతరం ఆయనను తిరుపతిలోని రుయా ఆస్పత్రికి తరలించారు.
భూమన కరుణాకర్ రెడ్డి నిరాహార దీక్ష భగ్నం  Thats Telugu
తితిదే మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దీక్ష భగ్నం  యాహూ

4 articles >>

Show all related articles మిశ్రమ ఫలితాల్లో విదేశీ స్టాక్ మార్కెట్లు!
యాహూ - 16 day(s) ago
అంతర్జాతీయ స్టాక్ మార్కెట్లు మిశ్రమ ఫలితాలను నమోదు చేసుకున్నాయి. బాంబే స్టాక్ మార్కెట్‌తో పాటు యూరప్ మార్కెట్ వృద్ధిని నమోదు చేసుకోగా, ఆసియా, అమెరికా స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కూరుకుపోయాయి.
స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్!  యాహూ
స్వల్ప లాభాల్లో బాంబే స్టాక్ మార్కెట్!  యాహూ

4 articles >>

Show all related articles కాకా బెదిరిస్తున్నారు, ఆ భూమి మాదే: శ్రీకాంత్
Thats Telugu - 17 day(s) ago
హైదరాబాద్: కాంగ్రెసు సీనియర్ నాయకుడు జి. వెంకటస్వామి (కాకా) తమను బెదిరిస్తున్నారని సినీ నటుడు శ్రీకాంత్ అన్నారు. రంగారెడ్డి జిల్లా శంకరపల్లి మండలం శివరాం పల్లిలోని భూమి తమదేనని ఆయన ఆదివారం మీడియా ప్రతినిధులతో అన్నారు. తన మరదలికి చెందిన ఆ భూమిని కబ్జా చేసేందుకు కాకా ప్రయత్నిస్తున్నారని ఆయన ఆరోపించారు. భూముల్లో జెండాలు పాతడం ఇప్పటి
శ్రీకాంత్ భూమి వివాదం: తెలంగాణ జెఎసిపై కాకా గరం   Thats Telugu
శ్రీకాంత్ భూమి వివాదం: కాకాపై కేసులు  Thats Telugu

4 articles >>